కెరీర్

నేడు పదవతరగతి సప్లిమెంటరీ రిజల్ట్స్..

నేడు పదవతరగతి సప్లిమెంటరీ రిజల్ట్స్..

పదో తరగతి అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ ఫలితాలు నేడు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు (Director of School Education) డా. ఈ. నవీన్ నికోలస్ (IAS) ఫలితాలు విడుదల చేశారు. ఈ నెల 5 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 93 ఎగ్జామ్ సెంటర్లలో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు 31,545 విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాలను తెలుసుకోవడానికి విద్యార్థులు తమ రోల్ నంబర్ లేదా ఇతర వివరాలను ఉపయోగించి www.bse.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా మార్క్స్ మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: